డేట్‌ ఫిక్స్‌:ధోనీ చెన్నైకి ఎప్పుడు వస్తాడంటే..
చెన్నై:  గతేడాది జులైలో వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ఓటమి తర్వాత టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పటి వరకు మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఆటకు సుధీర్ఘ విరామం తీసుకున్న ధోనీ త్వరలోనే బ్యాట్‌ పట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. మార్చి 29 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్…
కుటుంబం ఆత్మహత్య.. ఆస్పత్రిలో రెండో భార్య!
కుటుంబం ఆత్మహత్య.. ఆస్పత్రిలో రెండో భార్య! లక్నో:  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. నిద్రపోతున్న పిల్లలను శాశ్వతంగా నిద్రపుచ్చి అనంతరం తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఇందిరాపు…
కానిస్టేబుల్‌ ఫలితాలపై విచారణ వాయిదా
కానిస్టేబుల్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కట్‌ ఆఫ్‌ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేయలేదని పిటిషనర్‌ వాదనలు వినిపించారు. అయితే కానిస్టేబుల్స్‌ నియామక ప్రక్రియ సక్రమంగానే జరిగిందని, ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ …
బస్సు దొరక్క!
సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలకుబయలుదేరిన విద్యార్థులు తొలిరోజే చుక్కలు చూశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యాసంస్థలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి స్టాపుల్లో నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. ఒకట్రెండు బస్సు…